Skip to main content

10th Public Exams 2024: ఈ ఏడాది ఏడు పేపర్లతో పరీక్షలు

పదో తరగతి విద్యార్థులకు ఈ నెల 18న పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ప్రోత్సాహిస్తున్నారు సబ్జెక్టు నిపుణులు..
Teachers instructs the students for their upcoming public exam

 

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): జిల్లాలో పదో తరగతి పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది ఏడు పేపర్లతో పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రణాళిక ప్రకారం సన్నద్ధమైతే మెరుగైన ఫలితాలు సాధించడం కష్టమేమీ కాదంటున్నారు సబ్జెక్ట్‌ నిపుణులు.

Understand the Question Paper: ప్రశ్న పత్రాన్ని అవగాహన చేసిన తరువాత జవాబులు రాయాలి

పదో తరగతి పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో సబ్జెక్టు నిపుణులు చెబుతున్నారు. ఆ దిశగా ముందుకు సాగితే మంచి మార్కులను సాధించేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. ఆయా సబ్జెకుల ఉపాధ్యాయులు ఇచ్చిన సూచనలు ఇవే.

Published date : 11 Mar 2024 04:36PM

Photo Stories