Paris Olympics: పారిస్‌లో పతాకధారి శరత్‌ కమల్‌

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత పతాకధారిగా ఆచంట శరత్‌ కమల్‌ వ్యవహరించనున్నాడు. కామన్వెల్త్‌ క్రీడల ఛాంపియన్‌ శరత్‌ను ఈ ఏడాది జరిగే ఒలింపిక్స్‌కు పతాకధారిగా ఎంపిక చేసినట్లు భారత ఒలింపిక్‌ సంఘం(ఐఓఏ)ప్రకటించింది. ది­గ్గజ బాక్సర్‌ మేరీ కోమ్‌ను చెఫ్‌ డి మిషన్‌గా నియమించింది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags