Bronze Medal : షూటింగ్‌లో కాంస్య ప‌త‌కం సాధించిన మ‌ను భాక‌ర్‌, స‌ర‌బ్ జ్యోత్ సింగ్ జోడి..

షూటింగ్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్తోల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్లో మనూ భాకర్, సరబ్‌ జోత్‌ సింగ్‌ జోడికి కాంస్య పతకం దక్కింది. కొరియాపై ఇండియా 16–10 పాయింట్ల తేడాతో నెగ్గారు. దీంతో పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ రెండో మెడల్‌ ఖాతాలో వేసుకుంది.

Manu Bhakar : కొత్త చరిత్ర లిఖించిన యువ షూట‌ర్ మ‌ను భాక‌ర్‌..

దీంతో మనూ భాకార్‌ 124 ఏళ్లలో ఒకే ఒలంపిక్స్‌లో 2 పతకాలు సాధించిన ఏకైక భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించారు. చివరగా 1900 సంవత్సరంలో బ్రిటిష్‌ ఇండియన్‌ నార్మన్‌ ఫిచార్డ్‌ భారత్‌ తరపున రెండు మెడల్స్‌ సాధించారు.

#Tags