22nd law commission of india: లా కమిషన్‌ చైర్‌పర్సన్‌ గా జస్టిస్‌ రితురాజ్‌ అవస్థి

కర్ణాటక హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రితురాజ్‌ అవస్థిని ఈ కమిషన్‌ (22వ లా కమిషన్‌) చైర్‌పర్సన్‌ గా నియమించినట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు. జస్టిస్‌ కేటీ శంకరన్‌ , ప్రొఫెసర్‌ ఆనంద్‌ పలివాల్, ప్రొఫెసర్‌ డీపీ వర్మ, ప్రొఫెసర్‌ రాకా ఆర్య, ఎం.కరుణానిధిలు కమిషన్‌ సభ్యులుగా నియమితులైనట్టు ఆయన తెలిపారు. 
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags