Antonio Guterres: భారత్లో గుటెరస్ పర్యటన
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ రెండు రోజులపాటు భారత్లో పర్యటించారు. భారత్–ఐరాస భాగస్వామ్యంపై జరిగే కార్యక్రమంలో, పర్యావరణానికి జీవనశైలి(లైఫ్) మిషన్ ప్రారంభోత్సవంలో గుటెరస్ పాల్గొన్నారు. గుజరాత్లో సౌర విద్యుత్తుతో వెలుగులు పొందిన తొలి గ్రామాన్ని సందర్శించారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
#Tags