ISRO : ఆగస్టు 15న చేప‌ట్ట‌నున్న ‘ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌’ ప్ర‌యోగం..

‘ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌’ ఈవోఎస్‌–08 ప్రయోగాన్ని ఆగస్టు 15న చేపట్టబోతున్నట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆగస్ట్‌ 7న వెల్లడించింది. శ్రీహరికోట నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డీ 3 రాకెట్‌ ద్వారా ఈ శాటిలైట్‌ను భూకక్ష్యలో ప్రవేశ పెట్టనున్నట్టు తెలిపింది.

RBI : మానిటరీ పాలసీ నివేదికను విడుదల చేసిన ఆర్బీఐ..

ఏడాది జీవితకాలం కలిగిన ‘ఈవోఎస్‌ 08’ శాటిలైట్‌లోని పేలోడ్స్, భూమిపై శాటిలైట్‌ ఆధారిత నిఘాను చేపడతాయి. తద్వారా భూమిపై అగ్ని ప్రమాదాల్ని గుర్తించటం, పర్యావరణ విపత్తుల సమాచారం కీలకంగా మారనుంది.

#Tags