KNR School Students : కేఎన్ఆర్ విద్యార్థులు ట్రిపుల్ ఐటీల్లో..
నెల్లూరు: గత విద్యాసంవత్సరంలో కేఎన్నార్ స్కూల్లో పదో తరగతి చదివిన 13 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించారని ప్రిన్సిపల్ విజయప్రకాష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వైష్ణవి, జెరోమ్, ఫమీలా, ఆకాష్, మహిత, ఉమేష్చంద్ర, మృదుల, కృష్ణకుమార్, కార్తికేయ, గణేష్, కేశవకారుణ్య, జశ్వంత్, విశ్వతేజ, జ్యోతిర్మయి, సాకేత్కృష్ణ, వశిత అర్హత సాధించారని చెప్పారు. ఈ క్రమంలో వీరికి అభినందనలను తెలియజేశారు.
#Tags