Skip to main content

Inter Exams: ఇంట‌ర్ ఫస్టియర్ ప‌రీక్ష‌లను ర‌ద్దు చేయాల‌ని..

సాక్షి, ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో ఇంట‌ర్ ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసి విద్యార్థుల‌ను పాస్ చేయాల‌ని పిటిష‌న‌ర్ హైకోర్డును కోరారు.అక్టోబర్‌ 25 నుంచి ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ పరీక్షలు జ‌ర‌గాల్సి ఉంది. ఇప్ప‌టికే  హాల్‌టికెట్లు కూడా విడుద‌ల చేశారు.

Syllabus: 30 శాతం సిలబస్‌ కుదింపు: ఇంటర్‌ బోర్డ్‌

Inter: హాల్ టికెట్లు డౌన్ లోడ్‌ చేసుకోండి.. తప్పులుంటే సవరించుకోండి ఇలా...

Inter Exams Latest News: ఈసారి 70 శాతం సిల‌బ‌స్‌తోనే ఇంట‌ర్ ప‌రీక్ష‌లు..ఈ నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రి

Published date : 21 Oct 2021 05:35PM

Photo Stories