Skip to main content

AP Student: సీబీఎస్‌ఈ ఫలితాల్లో మెరిసిన ఏపీ బాలిక

సీబీఎస్‌ఈ ఫలితాల్లో మెరిసిన ఏపీ బాలిక..
AP student achieved first rank in tenth CBSE exams

బ్రహ్మంగారిమఠం: టెన్త్‌ సీబీఎస్‌ఈ ఫలితాల్లో వైఎస్సార్‌ జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం సోమిరెడ్డిపల్లె పంచాయతీ గంగిరెడ్డిపల్లెకు చెందిన పోలు బ్రహ్మనందరెడ్డి కుమార్తె వైష్ణవి 500లకు 496మార్కులు సాధించింది . రాష్ట్రంలో మొదటి ర్యాంక్‌ రావడంతో గ్రామంతో పాటు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Inter Admissions 2024: ఇంటర్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ను విడుదల

Published date : 17 May 2024 05:13PM

Photo Stories