AP Student: సీబీఎస్ఈ ఫలితాల్లో మెరిసిన ఏపీ బాలిక
Sakshi Education
సీబీఎస్ఈ ఫలితాల్లో మెరిసిన ఏపీ బాలిక..
![AP student achieved first rank in tenth CBSE exams](/sites/default/files/images/2024/05/17/cbse-tenth-student-1715946238.jpg)
బ్రహ్మంగారిమఠం: టెన్త్ సీబీఎస్ఈ ఫలితాల్లో వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం సోమిరెడ్డిపల్లె పంచాయతీ గంగిరెడ్డిపల్లెకు చెందిన పోలు బ్రహ్మనందరెడ్డి కుమార్తె వైష్ణవి 500లకు 496మార్కులు సాధించింది . రాష్ట్రంలో మొదటి ర్యాంక్ రావడంతో గ్రామంతో పాటు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
Inter Admissions 2024: ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ను విడుదల
Published date : 17 May 2024 05:13PM