Skip to main content

IIIT: 23న ట్రిపుల్‌ ఐటీ స్నాతకోత్సవం

23rd Convocation of IIIT

కర్నూలు సిటీ: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మ్యానుఫాక్చరింగ్‌(ట్రిపుల్‌ ఐటీ డీఎం) 5వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 23న నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్నాతకోత్సవంలో 2019–23 బ్యాచ్‌ విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేయనున్నారు.

చ‌ద‌వండి: Contract Professors: ‘వర్సిటీ’ అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాలి

Published date : 07 Sep 2023 03:11PM

Photo Stories