Skip to main content

TSPSC : గ్రూప్‌-1 మెయిన్స్ 2022 స‌క్సెస్ ప్లాన్ ఇదే..

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్‌–1 ప్రిలిమ్స్ 2022 ఫలితాలను జ‌న‌వ‌రి 13వ తేదీ (శుక్ర‌వారం) విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌కు సంబంధించి మొత్తం 25,050 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. జూన్‌లో మెయిన్స్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఈ నేప‌థ్యంలో గ్రూప్‌-1 మెయిన్స్‌కు ఎలా చ‌ద‌వాలి..? ఉన్న స‌మ‌యంను ఎలా స‌ద్వినియోగం చేసుకుంటు చ‌ద‌వాలో అనే అంశం పై ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు, క‌నిష్క ఐఏఎస్ డైరెక్ట‌ర్ కె.మ‌హెంద్ర‌రెడ్డి గారిచే ప్ర‌త్యేక వీడియో గైడెన్స్ మీకోసం.. 

Photo Stories