Skip to main content

మార్చి 21, 23 తేదీల్లో ‘పండిట్’ల వెరిఫికేషన్

సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యలో ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా లాంగ్వేజ్ పండిట్ (తెలుగు) అభ్యర్థులు మార్చి 21, 23 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఆ రెండు రోజుల్లో ఉదయం 10:30 గంటలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారం భమవుతుందని పేర్కొంది. వెరిఫికేషన్‌కు 153 మందిని ఎంపిక చేశామని, మరిన్ని వివరాలను తమ వెబ్‌సైట్‌లో పొందవచ్చని వెల్లడించింది.
Published date : 18 Mar 2020 05:09PM

Photo Stories