Skip to main content

గ్రూపు-4 అభ్యర్థులకు మార్చి 18,19న మెడికల్ టెస్టులు

సాక్షి, హైదరాబాద్: జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ (గ్రూపు-4) పోస్టుల భర్తీకి ఇటీవల నిర్వహించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన వారికి మార్చి 18, 19 తేదీల్లో మెడికల్ టెస్టులు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ టెస్టులు అంగవైకల్యం కలిగిన వారికి మాత్రమేనని పేర్కొంది. నాంపల్లి టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఉదయం 10కి టెస్టులు ప్రారంభమవుతాయి. మరిన్ని వివరాలకు కమిషన్ వెబ్‌సైట్ చూడొచ్చు.
Published date : 18 Mar 2020 05:08PM

Photo Stories