TSBIE: ఇంటర్ ‘సప్లిమెంటరీ’కి ఇన్ని వేల మంది గైర్హాజరు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 12 నుంచి మొదలయ్యాయి.
ఇంటర్ ‘సప్లిమెంటరీ’కి ఇన్ని వేల మంది గైర్హాజరు
తొలిరోజు పరీక్షకు 93,008 మంది హాజరుకావాల్సి ఉండగా, 84,835 మంది హాజరయ్యారు. 8,173 మంది గైర్హాజరయ్యారని ఇంటర్ బోర్డ్ ఓ ప్రకటనలో తెలిపింది. మహబూబ్నగర్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతూ ముగ్గురు పట్టుబడినట్టు పేర్కొంది.