Skip to main content

Education Department: పాఠశాలల మూత ప్రచారం అసత్యం

పాఠశాలలకు సెలవు అంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తోసిపుచ్చారు.
schools
పాఠశాలల మూత ప్రచారం అసత్యం

ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని ఆమె ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలను కొనసాగించాలని ఇటీవల మంత్రివర్గ సమావేశంలో సీఎం ఆదేశిం చిన విషయాన్ని ప్రస్తావించారు. మాసు్కలు ధరించి, భౌతికదూరం పాటించి కరోనాకు దూరంగా ఉండాలని సూచిం చారు. అసత్య ప్రచారాలను తల్లిదండ్రులు నమ్మొద్దని సబిత సూచించారు.

చదవండి: 

నిర్లక్ష్యం వద్దు.. నిబంధనలు పాటించాలి

Artificial Intelligence: మెలార్డ్‌!.. కోర్టుల్లోకి కృత్రిమ మేధ

Fee Reimbursement: అప్పు చేసి ఫీజు కడుతున్న వైనం

Published date : 01 Dec 2021 05:03PM

Photo Stories