Tenth Class Public Exams 2024: పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు...
Sakshi Education
పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు...
Tenth Class Public Exams 2024: పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు...
ఆదిలాబాద్టౌన్: పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఈవో ప్రణీత అ న్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళా శాలలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై సీ ఎస్, డీవోలతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడా రు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో త రగతి పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో ఏ ర్పాట్లు వేగవంతం చేయాలన్నారు.
విద్యార్థుల కు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు క ల్పించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 53 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీ క్షలకు 10,401మంది రెగ్యులర్, 106 మంది ప్రైవేట్ విద్యార్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఇందులో సీఎస్, డీవోలు పాల్గొన్నారు.
Admission counseling dates for ITIs in Nuzividu, Idapulapaya, Ongole, and Srikakulam Counseling for ITI admissions led by Acharya Sandhra Amarendra Kumar 2024–25 academic year ITI counseling schedule RGUKT- Nuzvid Campus Admissions 2024 Nuzividu ITI counseling announcement నేటి నుంచి నూజివీడు ట్రిపుల్ ఐటీల్లో కౌన్సెలింగ్