నేటి నుంచి ఏపీ ట్రిపుల్ ఐటీ తరగతులు ప్రారంభం
Sakshi Education
నూజివీడు: నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో సోమవారం నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ ఆచార్య సామ్రాజ్యలక్ష్మి చెప్పారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు.
![](/sites/default/files/images/2021/08/23/newsfiles-images-rgukt1.jpg)
ఒక్కోక్యాంపస్లో పీయూసీ ద్వితీయ సంవత్సరానికి చెందిన 1,000 మంది హాజరవుతారని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో ప్రొటోకాల్ను పక్కాగా అమలుచేస్తూ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు.
చదవండి: బాసర ట్రిపుల్ ఐటీకి 1,404 మంది విద్యార్థులు ఎంపిక
చదవండి: సెప్టెంబర్ 1 నుంచి ఉపకార దరఖాస్తులు ప్రారంభం!
చదవండి: బాసర ట్రిపుల్ ఐటీకి 1,404 మంది విద్యార్థులు ఎంపిక
చదవండి: సెప్టెంబర్ 1 నుంచి ఉపకార దరఖాస్తులు ప్రారంభం!
Published date : 23 Aug 2021 02:50PM