Skip to main content

ICET: సెప్టెంబర్ 17, 18 తేదీల్లో ఐసెట్

రాష్ట్ర స్థాయిలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఐసెట్‌–2021 సెప్టెంబర్‌ 17,18 తేదీల్లో నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ ఆచార్య జి.శశిభూషణరావు ఓ ప్రకటనలో తెలిపారు.
ICET
సెప్టెంబర్ 17, 18 తేదీల్లో ఐసెట్

రాష్ట్రవ్యాప్తంగా, హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పా టు చేశామన్నారు. నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షకు అనుమతించబోమని తెలిపారు. 

Published date : 16 Sep 2021 01:52PM

Photo Stories