14 మంది ప్రధానుల్లో 9 మంది ఉత్తరప్రదేశ్ నుంచే.. ఎన్ని రోజులు అధికారంలో ఉన్నారంటే...
Sakshi Education
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా భారత్ను 14 మంది ప్రధానమంత్రులు పాలించగా... వారిలో ఎనిమిది మంది ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నారు.
indian prime minister list from UP
గుజరాత్కు చెందిన నరేంద్ర మోదీ యూపీలో వారణాసి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు కాబట్టి ఈ సంఖ్య తొమ్మిదికి చేరింది. యూపీకి చెందిన వారు, యూపీ నుంచి లోక్సభకు ఎన్నికైన వారిలో ఎవరెన్ని రోజులు అధికారంలో ఉన్నారంటే...