Skip to main content

ఛత్తీస్‌ఘ‌ర్‌ వీర్ని అవార్డును ఎవరు పొందారు?

100, 200 మీటర్లలో జకార్తా ఏషియన్ గేమ్స్ రజత పతక విజేత డ్యూటీ చంద్ ఛత్తీస్‌ఘ‌ర్‌ వీర్ని అవార్డును అందుకోనున్నారు.
కొనసాగుతున్న కోవిడ్ -19 మహమ్మారి కారణంగా, అవార్డుల ప్రదానోత్సవ ప్రారంభ ఎడిషన్ ఏప్రిల్ 14న వ‌ర్చువ‌ల్‌గా జరుగుతుంది.

ఛత్తీస్‌ఘ‌ర్‌ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ అవార్డు క్రీడలతో సహా వివిధ రంగాల్లో భారతీయ మహిళల భాగ‌స్వామ్యాన్ని గుర్తించింది. 2019లో ఇటలీలో జరిగిన ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా ఈ ఒడిశా స్ప్రింటర్ గుర్తింపు పొందారు. 100మీ.ల‌ను 11.22 సెకన్లలో పూర్తి చేసిన‌ జాతీయ రికార్డును డ్యూటీ కలిగి ఉన్నారు. అలాగే త్వర‌లో జ‌ర‌గ‌బోయే టోక్యో ఒలింపిక్స్ అర్హత సమయంలో 11.15 సెకన్ల సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Published date : 01 May 2021 04:59PM

Photo Stories