Skip to main content

టాప్‌లో ప్రకాశం.. మొత్తం ర్యాంకుల్లో శ్రీకాకుళం

ఆర్జీయూకేటీ సెట్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 10,389 ర్యాంకులు సాధించగా.. ప్రైవేట్‌ స్కూళ్ల విద్యార్థులకు 9,611 ర్యాంకులు వచ్చాయి.
IIIT
టాప్‌లో ప్రకాశం.. మొత్తం ర్యాంకుల్లో శ్రీకాకుళం

1 నుంచి 5వేల వరకు ర్యాంకుల్లో ప్రైవేట్‌ స్కూళ్ల విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నా.. మొత్తంగా చూస్తే ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులే అత్యధిక ర్యాంకులను సొంతం చేసుకున్నారు. ఈ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. 1–1,000 ర్యాంకుల్లో 116 ర్యాంకులతో ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. 92 ర్యాంకులతో ద్వితీయ స్థానంలో వైఎస్సార్‌ జిల్లా నిలిచింది. మొత్తం 20 వేల ర్యాంకుల్లో అత్యధికంగా 1,888 ర్యాంకులతో శ్రీకాకుళం జిల్లా అగ్రస్థానంలో ఉండగా.. 1,793 ర్యాంకులతో వైఎస్సార్‌ జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. అత్యధికంగా 11,677 మంది వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ఓసీలు 3,725 మంది, ఎస్సీలు 1,889 మంది, ఎస్టీలు 363 మంది ఎంపికయ్యారు. వీరు కాకుండా ఈడబ్ల్యూఎస్‌ కోటా కిందికి వచ్చే విద్యార్థులు 2,346 మంది ఉన్నారు.

జిల్లా

1–1000

1001–5000

5001–10000

10001–20000

మొత్తం

శ్రీకాకుళం

84

385

525

894

1,888

విజయనగరం

79

289

343

654

1,365

విశాఖ

87

331

443

911

1,772

తూ.గోదావరి

68

322

401

749

1,540

ప.గోదావరి

41

179

220

457

897

కృష్ణా

82

291

379

750

1,502

గుంటూరు

90

387

453

841

1771

ప్రకాశం

116

392

441

790

1,739

నెల్లూరు

79

268

303

646

1,296

చిత్తూరు

47

231

289

676

1,243

వైఎస్సార్‌

92

334

429

938

1,793

అనంతపురం

72

304

383

820

1,579

కర్నూలు

53

243

303

678

1,277

తెలంగాణ

10

44

88

196

338

చదవండి:

ట్రిపుల్ ఐటీ ఫలితాల్లో ప్రభుత్వ విద్యార్థుల హవా

పల్లెటూరి పిడుగులు.. ఆటల్లో అదుర్స్..!

Published date : 07 Oct 2021 12:58PM

Photo Stories