Para Shooting World Championship: ప్రపంచ పారా షూటింగ్ ఛాంపియన్ షిప్లో భారత్కు రజతం
Sakshi Education
ప్రపంచ పారా షూటింగ్ ఛాంపియన్ షిప్లో భారత్ సత్తా చాటింది.

పీ4–మిక్స్డ్ 50 మీటర్ల పిస్టల్ విభాగంలో సింగ్ రాజ్, మనీష్, నర్వాల్, దీపేందర్ రజతం సొంతం చేసుకున్నారు. ఫైనల్లో 1579 పాయింట్లతో భారత్ రెండో స్థానంలో నిలవగా.. కొరియా(1592) స్వర్ణం కైవసం చేసుకుంది. టర్కీ (1592) మూడో స్థానంలో నిలిచింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP

Published date : 02 Dec 2022 05:53PM