ఏపీ శాసనసభ ఉప సభాపతిగా కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Veerabhadra Swamy is Deputy Speaker of Assembly
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సెప్టెంబర్ 19న ప్రశ్నోత్తరాల కార్యక్రమం అనంతరం ఉప సభాపతిగా వీరభద్రస్వామి ఏకగ్రీవమైనట్లు సభాపతి తమ్మినేని సీతారాం ప్రకటించారు.