Skip to main content

Prasanth Kumar: ఏఏఏఐ ప్రెసిడెంట్‌గా ప్రశాంత్‌ కుమార్‌

అడ్వర్‌టైజింగ్‌ ఏజెన్సీస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఏఏఐ) ప్రెసిడెంట్‌గా ‘గ్రూప్‌ఎం మీడియా (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌’ దక్షిణాసియా సీఈవో ప్రశాంత్‌ కుమార్‌ ఎన్నికయ్యారు.

ఏఏఏఐ ఏజీఎంలో ఈ ఎన్నిక జరిగింది. 2022–23 ఏడాదికి గాను ఏఏఏఐ ప్రెసిడెంట్‌గా ప్రశాంత్‌ కుమార్‌ సేవలు అందించనున్నారు. అలాగే, హవాస్‌ గ్రూప్‌ ఇండియా సీఈవో రాణా బరువా ఏఏఏఐ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ప్రెసిడెంట్‌గా పనిచేసిన అనుప్రియా ఆచార్య ఏఏఏఐ బోర్డ్‌లో ఎక్స్‌ అఫీషియో సభ్యురాలిగా ఏడాది పాటు సేవలు అందించనున్నారు.  

Noor Inayat Khan: లండన్‌ రంగస్థలిపై భారత ‘వేగు’చుక్క

Published date : 30 Nov 2022 06:10PM

Photo Stories