Skip to main content

Jain sage Vidyasagar: జైన ముని విద్యాసాగర్‌ కన్నుమూత

Jain sage Vidyasagar passed away

జైన మతానికి చెందిన ప్రఖ్యాత ధర్మకర్త ఆచార్య విద్యాసాగర్‌ మహారాజ్‌ తుదిశ్వాస విడిచారు. చత్తీస్‌గఢ్‌లోని డోంగర్‌గఢ్‌ తీర్థంలో గత కొన్ని రోజులుగా ఆచార్య విద్యాసాగర్‌ మహారాజ్‌ దీక్షలో ఉన్నారు. దీక్షలో ఉండగానే అనారోగ్యానికి గురయ్యారు. జైన సంప్రదాయం ప్రకారం ఆచార్య సల్లేఖన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఉన్న వారు ఆహార, పానీయాలు ముట్టరు. ఆ విధంగా ఆయన ఫిబ్రవరి 18న తుది శ్వాస వదిలారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 28 Feb 2024 10:23AM

Photo Stories