Skip to main content

Chief of the Army Staff: ఇంజినీర్స్‌ విభాగం నుంచి ఆర్మీ చీఫ్‌గా ఎంపికైన మొదటి వ్యక్తి?

General Manoj Pande takes charge as new Chief of the Army Staff
General Manoj Pande takes charge as new Chief of the Army Staff

జనరల్‌ మనోజ్‌ పాండే భారత ఆర్మీ 29వ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు.ఆర్మీ వైస్‌ చీఫ్‌గా ఉన్న జనరల్‌ పాండే, కార్ప్స్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ విభాగం నుంచి ఈ అత్యున్నత పదవికి ఎంపికైన మొదటి వ్యక్తి. 

ప్రధాని సలహాదారుగా తరుణ్‌ కపూర్‌
ప్రధాని నరేంద్ర మోదీ సలహాదారుగా పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి తరుణ్‌ కపూర్‌ నియమితులయ్యారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ తెలిపింది.

Everest: ఎవరెస్ట్‌ను అత్యధికంగా 26 సార్లు అధిరోహించిన వ్యక్తి?

భారత సంతతి వ్యక్తికి యూఎస్‌లో కీలక పదవి
అమెరికా నిఘా సంస్థ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ(సీఐఏ)తొలి చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (సీటీఓ)గా భారత సంతతికి చెందిన నంద్‌ మూల్‌చందానీ నియమితులయ్యారు. ఈ విషయాన్ని సీఐఏ డైరెక్టర్‌ విలియమ్‌ జె.బర్న్‌ సోషల్‌ వెల్లడించారు.

Published date : 10 May 2022 07:04PM

Photo Stories