Skip to main content

Aishath Azeema: భారత్‌లో కొత్త మాల్దీవుల రాయబారిగా ఐషత్ అజీమా

మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు భారతదేశాన్ని సందర్శించిన వారం తర్వాత సీనియర్ దౌత్యవేత్త ఐషత్ అజీమాను భారత రాయబారిగా నియమితుల‌య్యారు.
Aishath Azeema is new Maldives envoy to India

ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించాలనే ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.

1988లో విదేశీ సేవలో చేరిన అజీమా, జూన్ 2019 నుంచి సెప్టెంబర్ 2023 వరకు మాల్దీవుల చైనా ఎంబసీగా పనిచేశారు. ఆమె గతంలో యునైటెడ్ కింగ్డుకు మాల్దీవుల ఉప ఎంబసీగా, విదేశీ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి వంటి వివిధ ముఖ్యమైన పదవుల్లో పనిచేశారు.

Noel Tata: టాటా ట్రస్ట్‌ ఛైర్మన్‌గా నియ‌మితులైన రతన్‌ సోదరుడు

Published date : 17 Oct 2024 01:45PM

Photo Stories