Skip to main content

Covid Vaccine: వ్యాక్సిన్లతో 42 లక్షల ప్రాణాలు నిలిచాయి

Vaccines saved 42 lakh lives
Vaccines saved 42 lakh lives

కరోనా మహమ్మారిని వ్యాక్సిన్లు సమర్థంగా ఎదుర్కొంటున్నాయని.. వాటివల్ల 2021లో భారత్‌ 42 లక్షల మరణాలు నిలిచాయని లాన్సెట్‌ జర్నల్‌ వెల్లడించింది. యూకేలోని లండన్‌ లో ఇంపీరియల్‌ కాలేజీకి చెందిన శాస్త్రవేత్తలు కోవిడ్‌–19 వాస్తవ మరణాలను; డిసెంబర్‌ 8, 2020 నుంచి డిసెంబర్‌ 8, 2021 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన వ్యాక్సినేషన్‌ ను సరిపోలుస్తూ ఈ లెక్కలు వేశారు. వ్యాక్సినేషన్‌ భారత్‌లో 42 లక్షలకు పైగా మరణాలను నివారించినట్టు ఆ అధ్యయనం తెలిపింది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 04 Jul 2022 07:09PM

Photo Stories