జనరల్ కోటా నుంచే ఈడబ్ల్యూఎస్: కేంద్రం
Sakshi Education
![reservation economically weaker sections only general quota](/sites/default/files/images/2022/10/03/supreme-court-1664799613.jpg)
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అమలవుతున్న 50 శాతం రిజర్వేషన్ కోటాలో ఎలాంటి కోత లేదని, జనరల్ కోటా నుంచే ఈడబ్ల్యూఎస్కు స్థానం కల్పించినట్లు కేంద్రం సుప్రీంకోర్టులో స్పష్టంచేసింది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉన్న 50 శాతం రిజర్వేషన్ కు ఎలాంటి భంగం వాటిల్లలేదని కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్.. సుప్రీంకోర్టు సీజే జస్టిస్ లలిత్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
![Sakshi Education Mobile App](/sites/default/files/inline-images/CAs_0.jpg)
Published date : 03 Oct 2022 05:50PM