Bharat Gaurav Scheme: పట్టాలెక్కిన తొలి ప్రైవేటు రైలు
Sakshi Education
Bharat Gaurav: భారత్ గౌరవ్ పథకం కింద ప్రవేశపెట్టిన తొలి ప్రైవేటు రైలు?
Railways Launched First Private Train Under Bharat Gaurav Scheme
కోయంబత్తూరు నార్త్ నుంచి సాయినగర్ షిర్డీకి తొలి ప్రైవేటు రైలు బయలుదేరింది. కేంద్రం ‘భారత్ గౌరవ్’ పథకం కింద ప్రవేశపెట్టిన తొలి ప్రైవేటు రైలు ఇదే కావడం విశేషం.