గణతంత్ర దినోత్సవానికి ముందు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ‘‘Ops Alert'' కసరత్తును ప్రారంభించింది.
"Ops Alert" exercise
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) గణతంత్ర దినోత్సవ వేడుకల దృష్ట్యా గుజరాత్లోని కచ్ జిల్లా, రాజస్థాన్ లోని బార్మర్లోని భారత్–పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి భద్రతను పెంచడానికి ఈ విన్యాసాన్ని ప్రారంభించింది.