Skip to main content

Arvind Kejriwal: దేశంలోనే తొలి వర్చువల్‌ స్కూల్‌

Arvind Kejriwal

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. దేశంలోనే తొలి వర్చువల్‌ స్కూల్‌ను ప్రారంభించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులు ఈ స్కూల్‌లో చేరేందుకు అర్హులేనని తెలిపారు. 9-12వ తరగతి వరకు 13 నుంచి 18 ఏళ్ల వయసు విద్యార్థులు చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. నీట్, సీయూఈటీ, జేఈఈ వంటి పరీక్షలకు ఈ వర్చువల్‌ పాఠశాలలో నిపుణులతో శిక్షణ ఇస్తామని తెలిపారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 06 Sep 2022 06:43PM

Photo Stories