Skip to main content

Air pollution in Delhi: ఢిల్లీలోనే అత్యధిక వాయు కాలుష్యం

Air pollution in Delhi

గాలిలో అతి సూక్ష్మ ధూళి కణాల కాలుష్య(పీఎం2.5) తీవ్రత భారీగా పెరిగిపోతున్న 20 నగరాల్లో 18 భారత్‌లోనే ఉన్నాయని తాజా సర్వే వెల్లడించింది. 20102019 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా 7వేల నగరాల్లో నిర్వహించిన సర్వేలో ఈ విషయాన్ని గుర్తించినట్లు తెలిపింది. అమెరికాకు చెందిన 'హెల్త్‌ ఎఫెక్ట్స్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఈ సర్వే వివరాలను వెల్లడించింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లోని పీఎం2.5 సగటు స్థాయిలను పరిశీలిస్తే.. ఢిల్లీలోనే అత్యంత ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. 

చ‌ద‌వండి:  Weekly Current Affairs (National) Bitbank: ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఏ తెగకు చెందినవారు?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 26 Aug 2022 05:10PM

Photo Stories