Skip to main content

కేంద్ర మంత్రిమండలిలో గరిష్టంగా ఎంతమంది ఉండవచ్చు?

నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయే రెండోసారి కొలువు దీరి రెండేళ్లు పూర్తయింది.
Current Affairs

ఈ నేపథ్యంలో పాలనను మరింత పటిష్టం చేసేందుకు మొదటిసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. ప్రస్తుతం మంత్రిమండలిలో 20 మంది కేబినెట్‌ మంత్రులు, 9 మంది స్వతంత్ర హోదా గల మంత్రులు, 23 మంది సహాయ మంత్రులు.. మొత్తంగా 52 మంది మాత్రమే ఉన్నారు. తాజాగా ఈ సంఖ్యను 79కి పెంచనున్నట్టు తెలుస్తోంది. మంత్రిమండలిలో గరిష్టంగా 81 మంది వరకు ఉండవచ్చు.

Published date : 07 Jul 2021 05:34PM

Photo Stories