3. ‘నారీ శక్తి వందన్ అధినియమ్’కు లోక్సభ ఆమోద ముద్ర వేసింది. ఓటింగ్ సమయంలో సభలో 456 మంది సభ్యులు ఉండగా.. బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు.. వ్యతిరేకంగా రెండు ఓట్లు పడ్డాయి.
4. నాగావళి, మాచర్ల ప్రాంతాల గొర్రె జాతులకు నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ (ఎన్బీఏ జీఆర్) గుర్తింపు లభించింది.