Padma Awards 2024: పద్మశ్రీ అవార్డు అందుకున్న తెలంగాణ వారు వీరే..
Sakshi Education
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్లో మే 9వ తేదీ పద్మా అవార్డులను ప్రదానం చేశారు.
![Kurella received the Padma Shri award President Draupadi Murmu conferring Padma Awards at Rashtrapati Bhavan in Delhi](/sites/default/files/images/2024/05/10/padmasri-1715342265.jpg)
ఇక్కడ రాష్ట్రపతి చేతుల మీదుగా తెలంగాణకు చెందిన ముగ్గురు పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. సాహిత్యం-శిక్ష రంగంలో 2024 సంవత్సరానికి తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా వెల్లంకి గ్రామానికి చెందిన ప్రముఖ కవి కూరెళ్ల విఠలాచార్య రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించారు.
![PadmaSri Awards](/sites/default/files/inline-images/Awards.jpg)
అలాగే ఆలయ నిర్మాణ కళలో శిక్షణ పొందిన వేలు ఆనందాచారి, తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక మహిళ, ఒకేఒక్క సంస్కృత భాగవతారిణి దాలిపర్తి ఉమామహేశ్వరికీ పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు.
Megastar Chiranjeevi: పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి..
Published date : 10 May 2024 05:27PM