Skip to main content

APPSC: పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ సభ్యురాలిగా సెలీనా.. ఎవ‌రీ డాక్టర్‌ బీఎస్‌ సెలీనా?

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యురాలిగా గుంటూరుకు చెందిన డాక్టర్‌ బీఎస్‌ సెలీనాను ప్రభుత్వం నియమించింది.
APPSC
పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ సభ్యురాలిగా సెలీనా.. ఎవ‌రీ డాక్టర్‌ బీఎస్‌ సెలీనా?

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి నోటిఫికేషన్‌ జారీ చేశారు. సెలీనా గుంటూరు ఏసీ కాలేజీ పూర్వపు ప్రిన్సిపాల్‌ బి.చంద్రపాల్‌ కుమార్తె. ఆమె డిగ్రీ కళాశాల లెక్చరర్‌గా పనిచేస్తూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అకడమిక్‌ విభాగంలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. ఇంగ్లిషులో డాక్టరేట్‌ డిగ్రీ కలిగి ఉన్నారు. తనను కమిషన్‌ సభ్యురాలిగా నియమించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సెలీనా కృతజ్ఞతలు తెలిపారు.

చదవండి:

Success Story : ఖాకీ వ‌నంలో తుల‌సి మొక్క‌.. ఈమె పోలీస్‌ వృత్తితో పాటు..

Success Story: నాడు పశువులకు కాప‌ల ఉన్నా.. నేడు దేశానికి కాప‌ల కాసే ఉద్యోగం చేస్తున్నా.. ఇందుకే..

Published date : 02 May 2023 03:22PM

Photo Stories