Skip to main content

ఏపీపీఎస్సీ గ్రూప్‌1 మెయిన్స్‌ ఫలితాలపై వినతుల స్వీకరణ

సాక్షి, అమరావతి: గ్రూప్‌1 మెయిన్స్‌ ఫలితాలలో కొన్ని పొరపాట్లు దొర్లాయంటూ అభ్యర్థుల నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సోమవారం వారి నుంచి సంబంధిత అంశాలపై వినతులు స్వీకరించింది.
ఈ గ్రీవెన్స్‌ను పరిశీలించి అభ్యర్థుల వారీగా వారి ఈమెయిల్‌ అడ్రస్‌లకు సమాధానాలు పంపిస్తామని కమిషన్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
Published date : 04 May 2021 02:21PM

Photo Stories