Skip to main content

Polycet: పాలిసెట్ కు 91.08% హాజరు

ఆంధ్రప్రదేశ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశానికి సెప్టెంబర్‌ 1న నిర్వహించిన పాలిసెట్‌–2021 పరీక్షకు 91.08% హాజరయ్యారని సెట్‌ కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ డాక్టర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు.

ఈ మేరకు సెప్టెంబర్‌ 1న ఒక ప్రకటన విడుదల చేశారు. 74,884 మంది పరీక్షకు రిజిస్టర్‌ చేసుకోగా వారిలో 68,208 మంది హాజరైనట్లు తెలిపారు. పరీక్షల ప్రాథమిక కీని సెప్టెంబర్‌ 3న, ఫలితాలను సెప్టెంబర్‌ 12వ తేదీలోపు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

Published date : 03 Sep 2021 05:33PM

Photo Stories