Skip to main content

SCERT: సీబీఏ–3, ఎస్‌ఏ–2 పరీక్షల సమయాల్లో మార్పు

సాక్షి, అమరావతి: ఏపీలో ఏప్రిల్‌ 20 నుంచి నిర్వహించే క్లాస్‌ రూమ్‌ బేస్డ్‌ అసెస్‌మెంట్‌ (సీబీఏ)–3, సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ)–2 పరీక్షల సమయాల్లో మార్పులు చేశారు.
SCERT
సీబీఏ–3, ఎస్‌ఏ–2 పరీక్షల సమయాల్లో మార్పు

గతంలో ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12.15 వరకు నిర్వహించేలా షెడ్యూల్‌ ఇచ్చారు. ఎండలు పెరుగుతున్నందున ఈ సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి ఏప్రిల్‌ 17న  తెలిపారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి పిల్లలకు ఉదయం 8–11 గంటల వరకు, 9వ తరగతి పిల్లలకు ఉదయం 8–11.15 గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తారు.

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్

Published date : 18 Apr 2023 04:21PM

Photo Stories