PM Modi First Comments On NEET Paper Leak Case: నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీపై తొలిసారి స్పందించిన నరేంద్ర మోదీ.. ఏమన్నారంటే..

సాక్షి,న్యూఢిల్లీ : నీట్‌ పేపర్‌ లీకేజీపై ప్రధాని మోదీ లోక్‌సభలో తొలిసారి స్పందించారు. ‘నీట్‌ పేపర్‌ లీకేజీపై దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. లక్షలాది విద్యార్ధుల కష్టాన్ని వృథా పోనివ్వం.

July 4th Schools and Colleges Holiday 2024 : రేపు స్కూల్స్‌, కాలేజీలు బంద్‌.. కార‌ణం ఇదే..!

ప్రశ్నాపత్రాలను లీక్‌ చేసే వారిని వదిలిపెట్టం’ అని మోదీ హెచ్చరించారు. యువత భవిష్యత్‌ను ఆడుకునేవారికి ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్న ఆయన.. నిందితులను కఠినంగా శిక్షిస్తామని నీట్‌ విద్యార్ధులకు భరోసా ఇచ్చారు.  
 

#Tags