TGPSC Group 3: గ్రూప్– 3 పరీక్షలకు 33 కేంద్రాలు
నవంబర్ 17, 18 తేదీల్లో జరిగే గ్రూప్– 3 పరీక్షల కోసం జిల్లాలో 33 పరీక్ష కేంద్రాలను గుర్తించామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్రెడ్డి తన కార్యాలయం నుంచి కలెక్టర్లు, పోలీస్ అధికారులతో గ్రూప్– 3 పరీక్షలపై వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 9,792 మంది అభ్యర్థులు గ్రూప్– 3 పరీక్ష రాయనున్నారని చెప్పారు.
చదవండి: టీఎస్పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్ఏక్యూస్ | ఆన్లైన్ క్లాస్ | ఆన్లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వీసీలో అదనపు కలెక్టర్లు సీతారామారావు, దేవసహాయం, ఏఎస్పీ రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
#Tags