ఐక్యతా దినోత్సవం సందర్భంగా కేంద్రీయ విద్యాలయ గుత్తి విద్యార్థులు ర్యాలి

ఐక్యతా దినోత్సవం సందర్భంగా కేంద్రీయ విద్యాలయ గుత్తి విద్యార్థులు ర్యాలి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌: ఐక్యతా దినోత్సవం  సందర్భంగా కేంద్రీయ విద్యాలయ గుత్తి విద్యార్థులు ప్రిన్సిపాల్, సిబ్బందితో కలిసి ఐక్యతా పరుగులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంచార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాసన్ మన దేశంలో ఐక్యతను తీసుకురావడంలో శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్రను కొనియాడారు.

 

#Tags