Skip to main content

నేడే తెలంగాణ‌లో ప‌దోత‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫ‌లితాలు

రేపే తెలంగాణ‌లో ప‌దోత‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫ‌లితాలు శుక్ర‌వారం ఉద‌యం 11.30గంట‌ల‌కు విడుద‌ల‌కానున్నాయి. ఆగ‌స్టు 1 నుండి 10 వ‌ర‌కు నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల‌కు దాదాపు 55,662 మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. ఫ‌లితాల‌కోసం www.sakshieducation.comలో చూడ‌వ‌చ్చు.

Published date : 02 Sep 2022 11:33AM

Photo Stories