Skip to main content

OU: వెయ్యి మంది పీహెచ్‌డీ ప్రవేశాలు రద్దు!

Students in agony as OU delays PhD admissions
Students in agony as OU delays PhD admissions

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూలో ఈ నెల 31న వెయ్యి మందికి పైగా పీహెచ్‌డీ విద్యార్థుల ప్రవేశాలు రద్దు కానున్నాయి. ఆయా విభాగాలలో 2016 కంటే ముందు పీహెచ్‌డీలో ప్రవేశాలు పొంది ఇంత వరకు పరిశోధనలు పూర్తి చేసి థిసిస్‌ను సమరి్పంచని విద్యార్థుల ప్రవేశాలను ఈ నెల 31న రద్దు చేస్తామని 3 నెలల క్రితం ఓయూ అధికారులు ప్రకటించారు. తాజాగా యూనివర్సిటీలోని 12 డీన్స్‌ కార్యాలయాల ఎదుట 2016 కంటే ముందు పీహెచ్‌డీలో ప్రవేశం పొందిన విద్యార్థుల జాబితాను ప్రకటించారు. ఇందు లో న్యాయమూర్తులు, రాజకీయ నేతలు, ఎమ్మెల్యేలు, ప్రజా సంఘాల నేతలున్నారు. 

College Fee: ఇంజినీరింగ్ కాలేజీలు మరో 15% ఫీజులు పెంపు !


Click here for more Education News
 

 

Published date : 15 Dec 2021 03:00PM

Photo Stories