Skip to main content

NEET UG 2021 Result : ఫలితాల ప్రకటనకు సుప్రీం కోర్టు అనుమతి

న్యూఢిల్లీ: నీట్‌ యూజీ ఫలితాలు ప్రకటించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీకి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది.
Supreme Court of India
Supreme Court of India

గతంలో ఫలితాలు ప్రకటించొద్దన్న బాంబే హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది. తాజాగా.. నీట్‌ యూజీ ఫలితాలు ప్రకటించాలని ఎన్‌టీఏకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Published date : 28 Oct 2021 12:56PM

Photo Stories