Skip to main content

కుదించిన సిలబస్‌ మేరకే ఆర్జీయూకేటీ సెట్‌– 2021 పరీక్ష

సాక్షి, అమరావతి: సెప్టెంబర్‌ 26న నిర్వహించనున్న ఆర్జీయూకేటీ ప్రవేశ పరీక్షకు కుదించిన సిలబస్‌నే పరిగణనలోకి తీసుకుంటున్నట్టు వర్సిటీ ఇన్‌చార్జ్‌ వీసీ, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి తెలిపారు. పదో తరగతి విద్యార్థులకు సిలబస్‌ కుదించిన విషయం తెలిసిందే.
Published date : 20 Aug 2021 07:08PM

Photo Stories