Skip to main content

బీఆర్క్, బీ ఫార్మా ఫీజుల వివరాలు ఇవే..

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్), బి.ఫార్మసీ కోర్సులు నిర్వహించే కాలేజీలకు ట్యూషన్ ఫీజులు (2019-20 ) ఖరారు చేస్తూ ఏప్రిల్ 19న రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
బీఆర్క్‌లో కనిష్ట ఫీజు 40 వేలుగా, గరిష్ట ఫీజు 70వేలుగా, బీఫార్మసీలో కనిష్ట ఫీజు రూ.35వేలు, గరిష్ట ఫీజును రూ.65,900గా నిర్ధారించారు. విద్యార్థుల చదువుల నిమిత్తం వారిపై ఒక్క పైసా భారం పడకుండా ఈ ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వమే ‘జగనన్న విద్యా దీవెన’ పథకం కింద భరించనుంది.
Published date : 20 Apr 2020 04:18PM

Photo Stories