సాక్షి, అమరావతి: లా కాలేజీల్లోని యూజీ, పీజీ లా కోర్సుల్లో ప్రవేశాలకు తొలివిడత కౌన్సెలింగ్ను డిసెంబర్ 3 నుంచి 10 వరకు నిర్వహించనున్నట్లు లా సెట్ కన్వీనర్ వై.నజీర్ అహ్మద్ నవంబర్ 30న తెలిపారు.
కౌన్సెలింగ్ తేదీలు ఇవే..
19న సీట్ల కేటాయించనున్నట్లు వెల్లడించారు. అలాగే, ఏపీ పీజీసెట్ రెండో విడత కౌన్సెలింగ్ నవంబర్ 30 నుంచి ప్రారంభమై డిసెంబర్ 2 వరకు జరుగుతుందని, అభ్యర్థులకు డిసెంబర్ 8న సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.