Skip to main content

Telangana: మెదక్‌లో రైలు కూత.. నెరవేరిన మెదక్‌ ప్రజల చిరకాల స్వప్నం

జెండా ఊపి రైలును ప్రారంభిస్తున్న కిషన్‌రెడ్డి
జెండా ఊపి రైలును ప్రారంభిస్తున్న కిషన్‌రెడ్డి

మెదక్‌ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. సెప్టెంబర్ 23న మెదక్‌లో రైలు కూత వినిపించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. మెదక్‌–అక్కన్నపేట రైల్వేస్టేషన్‌ మధ్య నూతన రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేస్తూ మెదక్‌ నుంచి కాచిగూడ వరకు ప్యాసింజర్‌ రైలును మెదక్‌ రైల్వేస్టేషన్‌లో కేంద్ర పర్యాటక మంత్రి జి.కిషన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. 

Also read: Indian Navy : 2047 నాటికి నేవీకి 100% స్వదేశీ పరిజ్ఞానంతో.. యుద్ధనౌకలు, జలాంతర్గాముల నిర్మాణం

మెదక్‌–అక్కన్నపేట వరకు 17.2 కిలోమీటర్ల రైల్వేలైన్‌ కోసం రూ.205 కోట్లు వ్యయమైందన్నారు. 
మెదక్‌ నుంచి రెండు ప్యాసింజర్‌ రైళ్లను ప్రారంభిస్తున్నామన్నారు. అంతేకాకుండా సికింద్రాబాద్‌–ముంబై ట్రాక్‌కు కనెక్ట్‌ చేస్తారని చెప్పారు. 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 24 Sep 2022 06:02PM

Photo Stories